Posts

Showing posts from December, 2018

ఆ రెండు జిల్లాల్లో.. ఇంటెలిజెన్స్ స‌ర్వే అవుట్.. ఆ పార్టీకి దూలతీరిపోతుంద‌ట‌..?

Image
        ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు స‌ర్వేల జోరు సాగుతోంది. ఏపీలో ఎన్నిక‌ల స‌మ‌యం ఆస‌న్న‌మ‌వ‌డంతో రోజుకో స‌ర్వే తెర‌పైకి వ‌చ్చి అక్క‌డ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల నేప‌ధ్యంలో అధికార ప్ర‌తిప‌క్షాలు నువ్వా – నేనా అన్న‌ట్టు పోటీ ప‌డుతున్నాయి. టీడీపీ, వైసీపీల‌తో పాటు ఈసారి జ‌న‌సేన కూడా త‌న ప్ర‌తాపం చూపించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో తాజాగా విడుద‌ల అయిన రెండు జిల్లాల‌ ఇంటెలిజెన్స్ స‌ర్వే రిజ‌ల్ట్స్‌.. రాజ‌కీయవ‌ర్గాల్లో పెద్ద క‌ల‌క‌ల‌మే రేపుతుంది.     ఇంటెలిజెన్స్ ఇచ్చిన స‌ర్వే రిపోర్ట్స్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌న‌సేన ప్ర‌భావం గ‌ట్టిగా ఉంటుంద‌ని తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి దెబ్బేసి, టీడీపీని ఓడ్డున చేర్చించి గోదావ‌రి జిల్లాలే అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఇప్పుడు గోదావ‌రి జిల్లాల్లో వైసీపీ పుంజుకున్నా.. అలాగే టీడీపీకి కూడా బ‌ల‌మున్నా దాదాపు ఎక్కువ నియోజ‌క వ‌ర్గాల్లో జ‌న‌సేన గెలుపు ఓట‌ముల‌ను నిర్ణ‌యించ‌నుంద‌ని తెలుస్తోంది. కాకినాడ‌తో పాటు కోన‌సీమ‌లో

జనసేన టీ గ్లాసు గుర్తు పై కొత్త కుట్ర !

Image
 జనసేన టీ గ్లాసు గుర్తు పై కొత్త కుట్ర !                ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటాయి . వాటిలో ప్రజల్ని డబ్బు , మద్యం , బహుమతులతో ప్రలోభ పెట్టడం ఒకటైతే తెర వెనుక నడిచే వ్యవహారం మరొకటి ఉంటుంది . అదే పోలింగ్ బూతులోకి వచ్చే ఓటర్లను తికమకపెట్టడం . ఇది బయటకు కనిపించదు కానీ ఓటింగ్ సమయంలో బాగా పనిచేసి టార్గెట్ చేసిన అభ్యర్థికి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది . ఈ కుట్రే రాబోయే ఎన్నికల్లో జనసేనపై జరుగబోతోందని వినికిడి .           మూడు రోజుల క్రితమే పవన్ తన ఎన్నికల గుర్తు టీ గ్లాస్ అని ప్రకటించారు . ఈ గుర్తు జనాల్లోకి బాగానే వెళుతోంది . ఈ గుర్తుపై పడే ఓట్లను చీల్చడానికి ప్రత్యర్థులు అదే గుర్తును పోలి ఉన్న బకెట్ , స్టీల్ గ్లాస్ లాంటి ఇతర గుర్తులను ఈసీ నుండి పొంది ఎన్నికల బరిలో తమ డమ్మీ అభ్యర్థులను నిలుబెడతారు . ఈవీఎం దగ్గరకు వెళ్లి టీ గ్లాసుకు ఓటు వేద్దామనుకున్నవారిలో కొందరు బకెట్ లాంటి గుర్తును చూసి తికమకపడి ఆ బకెట్ పైనే ఓటు వేస్తారు . అలా ఓట్

అసలైన కుట్ర : ముసుగు రాజకీయం

Image
2019 ఎన్నికలకోసం చంద్రబాబు “ ముసుగు” వ్యూహం      ధరిత్రిని తల్లకిందులు చేసైనా … 2019   ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని మళ్లీ తన ఉక్కు పిడికిలిలో ఉంచుకోవడం కోస్తాంధ్ర ధనిక వర్గ పాలకులకూ , వారి పార్టీ తెలుగుదేశానికీ , వారి ప్రతినిధి చంద్రబాబునాయుడుకి తప్పదు .        అధికారంలోకి రావడంపై చంద్రబాబు 100 శాతం ధీమాతో ఉన్నట్లు విశాఖలో జరిగిన సమావేశంలో ఆయన చెప్పిన మాటలు తేటతెల్లం చేస్తున్నాయి . తెదేపా నేత కేసినేని నాని 120 సీట్లు ఖాయమని భరోసాగా చెబుతున్నారు . తెలుగుదేశం నేతలకు   ఆ ధైర్యం ఎక్కడ నుంచి   వచ్చింది ?   అసలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను బయటకు కనిపించే అంశాలతో అర్థం చేసుకోవడం అసాధ్యం . చీకటి మాటున జరిగే ‘‘ ముసుగు ’’ రాజకీయాల గురించి తెలిస్తే .. రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన ‘‘ కుట్ర కుట్ర ’’ అన్న పాట తలవంచుకుంటుంది . ఆ గ్రాండ్ డిజైన్ పేరు ఇది :  బాబు - 3 బాంబులు - 120 సీట్లు … ఈ ‘‘ ముసుగు ’’ రాజకీయాల ముసుగు తొలగిస్తే …?  చదవండి 2019: బాబు - 3 బాంబులు - 120 సీట్లు ‘‘ సమ