Posts

Showing posts from February, 2019
Image
చీమల దండు కదులుతోంది.. విష సర్పాల్ని చంపి తీరుతుంది..  బలవంతుడ నాకేమని   పలువురతో   నిగ్రహించి   పలుకుట మేలా   బలవంతమైన సర్పము    చలిచీమలచేత    చిక్కిచావదె సుమతీ ! ఈ పద్యం ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులకి  సరిగ్గా సరిపోతుంది. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరితే ఆ పాముల చెర నుండి తమ పుట్టని కాపాడుకోడానికి చీమలు దండు కదిలి ఆ పాములను చంపినట్లుగా,  ప్రజా స్వామ్యాన్ని ధన స్వామ్యంగా మార్చి వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్న తెదేపా, వైకాపా పార్టీలను, పేదల కష్టంతో కట్టుకున్న ఆ పార్టీ కోట గోడలను బద్దలు కొట్టేందుకు చీమల దండువలె సామాన్య ప్రజానీకం అంతా జనసేనతో కలిసి అడుగేస్తున్నారు . అందుకే ఈ రెండు పార్టీలకీ వెన్నులో వణుకు మొదలైంది, భయం పట్టుకుంది. అభద్రతా భావం పెరిగిపోయింది. అధికారం ఉంటె నీ దగ్గర ఉండాలి, లేదా నా దగ్గర ఉండాలి, అంతే కానీ మూడో వాడెవడో వచ్చి కుర్చీలో కూర్చుంటే, ఆ కుర్చీ లో కూర్చొని, మన అక్రమాలు అన్నీ బయటపెడితే, మన అవినీతిని బహిరంగం చేస్తే, ప్రజలను చైతన్య వంతులని చేస్తే, మన మనుగడనే ప్రశ్నార్ధకం చేస్తే ఎలా
Image
జనసేనకు రేటు కట్టే మొనగాడు ఎవడు? వైసీపీ….వైఎస్ఆర్ వరమా? లేక పచ్చ పూల వనమా? అసలు “పసుపు” పూసుకున్న నేతలెవరో?! ఆంధ్రను రెండు వాటాలు చేద్దామనే పవన్ పై కుట్ర అమరావతి: మనిషి నెత్తురు రుచి మరిగిన పులిని ‘‘మాన్ ఈటర్’’ అని అంటాం. మనిషిని చంపి తినడానికి అలవాటుపడిన పులి మళ్లీ మనిషి వాసన కోసం వెదుకుతూ ఉంటుంది. 70 ఏళ్లుగా రాజకీయ అధికారం రుచి మరిగిన ఓ రెండు నల్లటి గండు పిల్లులు, సారీ రెండు సామాజిక వర్గాలు నేటికీ ఈ మాన్ ఈటర్లను తలపిస్తున్నాయి. 70 ఏళ్లుగా కూర్చుని మెక్కి, 90 శాతం మందిని పేదరికంలోనే ఉంచేసిన పాపం కళ్ల ముందు ఇంకా కదలాడుతుంటే… మళ్లీ రాజదండం కోసం…గేమ్స్ అడుతున్నాయి. పేదలకు రాజ్యాధికారం ఇస్తానంటూ వచ్చిన పార్టీని పీక నులిమి చంపేందుకు ప్రయత్నిస్తున్నాయి.            ఏపీలో ఉన్న రాజకీయ పార్టీల్లో తెలుగుదేశం అవినీతిలో కూరుకుపోగా, వైఎస్సార్సీపీ అధినేత జగన్.. అనేక అవినీతి కేసులను ఇప్పటికే ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు ముగ్గురు స్నేహితులు ఉన్నారని అనుకుందాం. అందులో ఇద్దరికి చెడు వ్యసనాలు ఉంటాయి. పాపం మూడో వాడికి టీ తాగే అలవాటు కూడా లేదు. మిగిలిన ఇద్దరూ తిన్నగా ఉంటారా?

పొత్తుకు ఒప్పుకోలేదనా లేక దారికిరాలేదానా జనసేన ఆఫీస్ పై ఈ దాడులా..బాబు ??

Image
       గత కొంత కాలం క్రితం తెలుగుదేశం పార్టీ నేతలు పవన్ తో పొత్తులు కోసం వెంపర్లాడిన సంగతి తెలిసిందే.కానీ పవన్ మాత్రం వామపక్షాలతో తప్ప వేరే ఎవరితోనూ కలిసేది లేదు అంటూ ఖరాఖండీగా మొన్న గుంటూరులో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో చెప్పేసారు.అంతకు మునుపు వరకు పవన్ పై మరియు జనసేన పార్టీపై తీవ్ర ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు చేసేవారు కానీ ఆ తర్వాత సడెన్ గా ఆపేసరికి పలు అనుమానాలు వచ్చాయి.        సరిగ్గా అప్పటి నుంచే వారు పవన్ ను మెల్లగా దువ్వడం మొదలు పెట్టారు.కానీ పవన్ దగ్గర మారి జిమ్మిక్కులు ఏమి పని చేయకపోవడంతో ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారా అని విశ్లేషకులు తెలుపుతున్నారు.పవన్ బాబుతో పొత్తుకు ఒప్పుకుంటే ఒకలాగా లేకపోతే మరోలా తెలుగుదేశం క్యాడర్ పవన్ ను చిత్రీకరిస్తారని రాజకీయ విశ్లేషకులు చెప్పకనే చెప్పారు.ఇప్పుడు సరిగ్గా అలాగే జరిగింది.       పవన్ వారితో పొత్తు పెట్టుకునేది లేదు అని చెప్పినందుకే కొత్తగా ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయంపై బీరు బాటిళ్లతో దాడికి పాల్పడ్డారని జనసేన పార్టీ అభిమానులు చెప్తున్నారు.వారికి మద్దతివ్వకపోతే ఇలా చెయ్య

పచ్చ మీడియాకి ఇలా తొక్క తీసారేంటి....నాగబాబు!

గత కొంత కాలం నుంచి మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.బాలకృష్ణతో మొదలు పెట్టి ఇప్పుడు పచ్చ మీడియా చానెళ్లను టార్గెట్ చేసారు.నాగబాబు ఈ మధ్యనే తన పొలిటికల్ కామెంట్స్ ని సెటైరికల్ గా చెప్పబోతున్నానని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మన రాజకీయ నాయకులను ఉద్దేశించి వీడియోలు తీస్తున్న సంగతి తెలిసిందే.     అలాగే ఈ రోజు కూడా ఒక వీడియో వదిలారు.ఇది మాత్రం ఇప్పటివరకు పెట్టిన వీడియోలతో పోలిస్తే వేరే రేంజ్ అని చెప్పాలి.ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు తుమ్మినా సరే కవర్ చేసే యెల్లో మీడియా ఉందని సంగతి తెలిసిందే. ఆ మీడియా ఛానెల్లలో బాబు గారికి మరియు ఆయన తనయుడు నారా లోకేష్ కు ఏ స్థాయి కవరేజ్ ఇస్తారో కూడా అందరికి తెలుసు.ఇప్పుడు దానిపైనే నాగబాబు ఒక వీడియోని వదిలారు.ఆ ఛానెల్లలో లోకేష్ ని ఎలివేట్ చేస్తూ ఒక వీడియో,లోకేష్ వల్ల ఏపీకి వచ్చే కంపెనీలను మోడీ గుజరాత్ కు లాగేసుకుంటున్నారని వారు చెప్తుంటే బాగా చెప్తున్నారంటూ..భజనకు వాడే తాళాలు పట్టుకొని భజన చేస్తూ ట్రోల్ చేసారు.     లోకేష్ బాబు కోసం చంద్రబాబు కోసం ఇలా చెప్తున్నారంటే ఖచ్చితంగ